నిమజ్జనం నాడు ఒక సూపర్ ఆఫర్ ఇచ్చిన బంక్ ఓనర్
- September 04, 2017
మెట్రో సిటీస్ లో ఓ మైనస్ పాయింట్...గంటల తరబడి ట్రాఫిక్ లో ఇరుక్కుపోవడం. గణేష్ నిమజ్జనం ఇలాంటి టైమ్ లో అయితే ట్రాఫిక్ లోనే పూట గడిపేసినా ఆశ్చర్యం లేదు. ఒక వైపు భగభగ మండే ఎండ..మరో వైపు ఎంతకీ కదలని ట్రాఫిక్...ఆల్రెడీ అలసిపోయిన ప్రాణానికి ఆకలి మంటలు...ఇవన్నీ మనిషి సహనాన్ని పరీక్షిస్తున్నాయి అని అనిపిస్తోంది. ఇవన్నీ చూసిన ఓ ప్రెటోల్ బంక్ యజమానికి ఒక ఐడియా వచ్చింది. రోడ్డు పక్కనే ఉన్న తన బంకుల్లో ఎవరైన పెట్రోల్ పోయించుకుంటే వారికి ఫుడ్ ఫ్రీ అని ప్రకటించాడు. ఇక్కడ నాన్ వెజ్ వారికి ....వెజ్ వారికి సెపరేట్ ఫుడ్ స్టాల్స్ ను ఏర్పాటు చేశాడు. ఈ ఐడియా బెంగళూర్... ఇందిరానగర్ లోని పెట్రోల్ బంక్ యాజమానికి వచ్చింది. అనుకున్నదే ఆలస్యం... ఇంప్లిమెంట్ చేశాడు....సక్సెస్ అయ్యాడు. దీంతో ఇందిరానగర్ లో ఉన్న ఫిల్లింగ్ స్టేషన్ కు కాసుల పంట పండింది.
తాజా వార్తలు
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!









