హజ్ మెట్రో: అంతా ప్రశాంతం
- September 04, 2017
మినా: హజ్ మెట్రో ట్రైన్ సర్వీస్, హోలీ సైట్స్ మధ్యన ప్రశాతంంగా నిర్వహణ జరుగుతున్నట్లు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ప్రెసిడెంట్ రుమైహ్ అల్ రుమైహ్ చెప్పారు. అల్ మషార్ అల్ మగద్దాస్సా మెట్రో, పవిత్ర ప్రాంతాల మధ్య యాత్రీకులకు అద్భుతంగా సేవలందిస్తోందని అల్ రుమైహ్ వివరించారు. ట్రైన్ల మూమెంట్స్ని ఎప్పటికప్పుడు ట్రాన్స్పోర్ట్ అథారిటీ నిపుణులు పర్యవేక్షిస్తున్నాని ఆయన తెలిపారు. సెక్యూరిటీ ఏజెన్సీస్ ఈ విషయంలో అందిస్తున్న సహకారాన్ని ఆయన కొనియాడారు. పిటిఎ అధికారి మొహమ్మద్ ఫహ్ద్ అల్ షబ్రామి మాట్లాడుతూ, హజ్ మెట్రో పవిత్ర ప్రాంతాల మధ్య యాత్రీకుల రవాణాను స్మూత్గా చేస్తోందనీ, 20 కిలోమీటర్ల మేర 9 స్టేషన్లతో సేవలు అందిస్తోందనీ, ట్రైన్స్ పొడవు 300 మీటర్లుందని చెప్పారు. ఒక్కో రైల్ కార్, 3,000 మంది యాత్రీకులకు సేవలందిస్తోంది. గంటకు 72,000 మంది యాత్రీకుల్ని ఓ వైపు రవాణా చేస్తోంది.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఖతార్ ఎమిర్, అమెరికా అధ్యక్షుడి ఫోన్ సంభాషణ
- బహ్రెయిన్ లో మరో భారీ టెర్రర్ నెట్వర్క్ క్రాక్ డౌన్..!!
- స్వదేశానికి వస్తూ అనంతలోకాలకు..పార్థివ దేహం ఇండియాకు తరలించే ప్రయత్నం..!!
- షార్జాలో భారతీయ వ్యక్తి దారుణ హత్య..సోషల్ మీడియా వివాదమే కారణమా?
- ఇండియా, జిబూటీలతో జెడ్డా లింకింగ్..అందుబాటులోకి కొత్త సర్వీస్..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. Dh20 మిలియన్స్ గెలుచుకున్న భారతీయ ప్రవాసి..!!
- ఖతార్ లో గోడివా చాక్లెట్ బార్ రీకాల్..!!
- బహ్రెయిన్, కువైట్లపై దాడులపై స్పందించిన ఒమన్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ









