బహ్రెయిన్లో న్యూ కోర్ట్ కాంప్లెక్స్ ప్రారంభం
- September 11, 2017
మనామా: రిఫ్ఫాలో కొత్తగా ఏర్పాటు చేసిన న్యూ ఫ్యామిలీ కోర్ట్స్ కాంప్లెక్స్ని కోర్ట్ ఆఫ్ కాస్సేషన్ ప్రెసిడెంట్, సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ డిప్యూటీ ప్రెసిడెంట్, అడ్వయిజర్ అబ్దుల్లా బిన్ హసన్ అహ్మద్ అల్ బ్యుయైనన్ సందర్శించారు. నిన్ననే ఈ భవనం ప్రారంభమయ్యింది. ఇప్పటికే తొలి సెషన్ కూడా ఈ కోర్టు నిర్వహించింది. త్రీ స్టోరీ కాంప్లెక్స్లో 16 కోర్టులు, కార్యాలయాలు ఏర్పాటు చేయబడ్డాయి. మినిస్టర్ ఆఫ్ జస్టిస్, ఇస్లామిక్ ఎఫైర్స్ అండ్ ఎండోమెంట్స్ షేక్ ఖాలిద్ బిన్ అలి అల్ ఖలీఫా, పలువురు మినిస్ట్రీ ఈసనియర్ అధికారులు అడ్వయిజర్ అల్ బ్యుయైనన్తో ఉన్నారు. కొత్త భవనం ఏర్పాటుతో ఫ్యామిలీ సంబంధ లిటిగేషన్ల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించినట్లయ్యిందని అడ్వయిజర్ చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక







