బహ్రెయిన్లో న్యూ కోర్ట్ కాంప్లెక్స్ ప్రారంభం
- September 11, 2017
మనామా: రిఫ్ఫాలో కొత్తగా ఏర్పాటు చేసిన న్యూ ఫ్యామిలీ కోర్ట్స్ కాంప్లెక్స్ని కోర్ట్ ఆఫ్ కాస్సేషన్ ప్రెసిడెంట్, సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ డిప్యూటీ ప్రెసిడెంట్, అడ్వయిజర్ అబ్దుల్లా బిన్ హసన్ అహ్మద్ అల్ బ్యుయైనన్ సందర్శించారు. నిన్ననే ఈ భవనం ప్రారంభమయ్యింది. ఇప్పటికే తొలి సెషన్ కూడా ఈ కోర్టు నిర్వహించింది. త్రీ స్టోరీ కాంప్లెక్స్లో 16 కోర్టులు, కార్యాలయాలు ఏర్పాటు చేయబడ్డాయి. మినిస్టర్ ఆఫ్ జస్టిస్, ఇస్లామిక్ ఎఫైర్స్ అండ్ ఎండోమెంట్స్ షేక్ ఖాలిద్ బిన్ అలి అల్ ఖలీఫా, పలువురు మినిస్ట్రీ ఈసనియర్ అధికారులు అడ్వయిజర్ అల్ బ్యుయైనన్తో ఉన్నారు. కొత్త భవనం ఏర్పాటుతో ఫ్యామిలీ సంబంధ లిటిగేషన్ల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించినట్లయ్యిందని అడ్వయిజర్ చెప్పారు.
తాజా వార్తలు
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్









