బహ్రెయిన్ లో భవనం పై నుంచి కిందపడి భారతీయుడి మృతి
- September 12, 2017
సీఫ్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం పై నుండి ప్రమాదవశాత్తూ కిందకు పడి భారతదేశానికీ చెందిన ఒక వ్యక్తి చనిపోయాడని ఇంటీరియర్ అధికారులు మంగళవారం ట్వీట్ చేశారు. స్థానికంగా ఆల్ఫా అగ్నిమాపకదళంలో సాంకేతిక నిపుణుడిగా సేవలను అందిస్తున్న36 ఏళ్ళ సచిన్ గోపి చంసరిగా గుర్తించబడ్డాడు. "చట్టబద్ధమైన లాంఛనప్రాయాలను అన్నింటిని పూర్తి చేసిన వెంటనే ఆయన భౌతికకాయాన్ని స్వదేశానికి పంపబడుతుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!







