బహ్రెయిన్ లో భవనం పై నుంచి కిందపడి భారతీయుడి మృతి
- September 12, 2017
సీఫ్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం పై నుండి ప్రమాదవశాత్తూ కిందకు పడి భారతదేశానికీ చెందిన ఒక వ్యక్తి చనిపోయాడని ఇంటీరియర్ అధికారులు మంగళవారం ట్వీట్ చేశారు. స్థానికంగా ఆల్ఫా అగ్నిమాపకదళంలో సాంకేతిక నిపుణుడిగా సేవలను అందిస్తున్న36 ఏళ్ళ సచిన్ గోపి చంసరిగా గుర్తించబడ్డాడు. "చట్టబద్ధమైన లాంఛనప్రాయాలను అన్నింటిని పూర్తి చేసిన వెంటనే ఆయన భౌతికకాయాన్ని స్వదేశానికి పంపబడుతుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









