బహ్రెయిన్ లో భవనం పై నుంచి కిందపడి భారతీయుడి మృతి
- September 12, 2017
సీఫ్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం పై నుండి ప్రమాదవశాత్తూ కిందకు పడి భారతదేశానికీ చెందిన ఒక వ్యక్తి చనిపోయాడని ఇంటీరియర్ అధికారులు మంగళవారం ట్వీట్ చేశారు. స్థానికంగా ఆల్ఫా అగ్నిమాపకదళంలో సాంకేతిక నిపుణుడిగా సేవలను అందిస్తున్న36 ఏళ్ళ సచిన్ గోపి చంసరిగా గుర్తించబడ్డాడు. "చట్టబద్ధమైన లాంఛనప్రాయాలను అన్నింటిని పూర్తి చేసిన వెంటనే ఆయన భౌతికకాయాన్ని స్వదేశానికి పంపబడుతుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







