ఫేక్ గోల్ట్ ట్రేడర్స్ గుట్టు రట్టు
- September 19, 2017అబుదాబీ: అబుదాబీ పోలీసులు, 27 ఇలోల ఫేక్ గోల్డ్ జ్యుయెలరీని లోకల్ మార్కెట్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. నకిలీ అంతర్జాతీయ ట్రేడ్ మార్కెట్తో ఈ జ్యుయెలరీని రూపొందించారని పోలీసులు చెప్పారు. మొత్తం 26 జ్యుయెలరీ షోరూమ్లు ఈ కమర్షియల్ ఫ్రాడ్లో భాగం పంచుకున్నాయని వారు వివరించారు. వీటిల్లో 11 ఔట్లెట్స్ ఒకే వ్యక్తికి చెందినవి. అయితే ఆ వ్యక్తికి సంబంధించిన వివరాల్ని మాత్రం పోలీసులు ఇంకా వెల్లడించలేదు. డైరెక్టర్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టరేట్ - అబుదాబీ పోలీస్ బ్రిగేడియర్ జనరల్ డాక్టర్ రషీద్ మొహమ్మద్ బోరాషీద్ మాట్లాడుతూ, ఫీల్డ్ ఇన్స్పెక్షన్ క్యాంపెయిన్లో భాగంగా ఈ నకిలీ జ్యుయెలరీని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గోల్డ్ మార్కెట్లో కమర్షియల్ ఫ్రాడ్కి సంబంధించి ఇంటర్నేషనల్ కమర్షియల్ ఏజెంట్ ఒకరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు తనిఖీలను నిర్వహించి ఈ ఫ్రాడ్ని వెలికి తీశారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్