బహ్రెయిన్ - ఇండియా సంబంధాలు మరింత బలోపేతం
- September 19, 2017న్యూయార్క్: బహ్రెయిన్ ఫారిన్ ఎఫైర్స్ మినిస్టర్ షేక్ ఖాలిద్ బిన్ అహ్మద్ బిన్ మొహమ్మద్ అల్ ఖలీపా భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్తో యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్ - న్యూయార్క్లో సమావేశమయ్యారు. 72వ సెషన్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమావేవాల సందర్భంగా ఈ భేటీ జరిగింది. ఈ సమావేశంలో, బహ్రెయిన్ - భారత దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయనీ, ఇరు దేశాల మధ్యా సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయని ఇరు దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు అభిప్రాయపడ్డారు. పరస్పర సహకారంతో ఇరు దేశాలు అభివృద్థి పథంలో ముందుకు వెళ్ళాలని వారు ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ