వినియోగదారులు వారాంతాలలో అప్రమత్తంగా ఉండాలి: కతార్ ఎక్శ్ఛేంజ్ హౌస్ లు
- October 30, 2015
ప్రజలు, నడిరోడ్డుపై దోపిడీకీ గురౌతున్న సంఘటనలు ఇటీవల సంభవిస్తున్న నేపధ్యంలో, కతార్ లోని ఎక్శ్ఛేంజ్ హౌస్ లు తమ వినియోగదారులను తమ కార్యాలయాలను సందర్శించెప్పుడు,ముఖ్యంగా వారాంతాలలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. సాధారణంగా నెల ప్రారంభంలో వేతనాలు అందుతాయి కనుక ఆ సమయంలో రద్దీ చాలా ఎక్కువగా ఉంటుందని; నాజ్మా లోని దుబాయి బాంక్ నుండి డబ్బు తీసుకుని బయటకు వస్తూండగా, దారిలో ఒక వ్యక్తి పొరబాటున అతని మీద ఉమ్మి వేసి, దానిని తొలగించినట్టు నటించి క్షమించమని అడుగుతూ 22,500 కతార్ రియల్స్ను దొంగిలించిన సంఘటన వార్తాపత్రికలలో వచ్చిన పాఠకులకు విదితమే. ఇంచుమించు ఇదే తరహాలో ఘటనలు అల్ ఘమ్మాన్, నాజ్మా లలో, అల్ ఘనిమ్ మరియు సౌక్ అల్ హరాజ్ ప్రాంతాలలో కూడా జరిగినట్టు తెలియవచ్చింది.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









