వినియోగదారులు వారాంతాలలో అప్రమత్తంగా ఉండాలి: కతార్ ఎక్శ్ఛేంజ్ హౌస్ లు
- October 30, 2015
ప్రజలు, నడిరోడ్డుపై దోపిడీకీ గురౌతున్న సంఘటనలు ఇటీవల సంభవిస్తున్న నేపధ్యంలో, కతార్ లోని ఎక్శ్ఛేంజ్ హౌస్ లు తమ వినియోగదారులను తమ కార్యాలయాలను సందర్శించెప్పుడు,ముఖ్యంగా వారాంతాలలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. సాధారణంగా నెల ప్రారంభంలో వేతనాలు అందుతాయి కనుక ఆ సమయంలో రద్దీ చాలా ఎక్కువగా ఉంటుందని; నాజ్మా లోని దుబాయి బాంక్ నుండి డబ్బు తీసుకుని బయటకు వస్తూండగా, దారిలో ఒక వ్యక్తి పొరబాటున అతని మీద ఉమ్మి వేసి, దానిని తొలగించినట్టు నటించి క్షమించమని అడుగుతూ 22,500 కతార్ రియల్స్ను దొంగిలించిన సంఘటన వార్తాపత్రికలలో వచ్చిన పాఠకులకు విదితమే. ఇంచుమించు ఇదే తరహాలో ఘటనలు అల్ ఘమ్మాన్, నాజ్మా లలో, అల్ ఘనిమ్ మరియు సౌక్ అల్ హరాజ్ ప్రాంతాలలో కూడా జరిగినట్టు తెలియవచ్చింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







