అక్టోబర్ 6న గల్ఫ్లో 'మార్చ్ 22' విడుదల
- September 25, 2017
దుబాయ్: కన్నడలో ఘనవిజయం సాధించిన 'మార్చ్ 22' సినిమా గల్ఫ్లో అక్టోబర్ 6న విడుదల కాబోతోంది. దుబాయ్, అబుదాబీ, సార్జాలలో ఈ సినిమా విడుదల చేయనున్నారు. అనంత్ నాగ్, రాధికా చేతన్ ఈ సినిమా రిలీజ్ సందర్భంగా దుబాయ్లో, షార్జా, అబుదాబీల్లో సందడి చేయనున్నారు. సీనియర్ నటుడు అనంత్ నాగ్ 'మార్చ్ 22' సినిమాలో చూపిన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఆయన భార్య సీనియర్ నటి గాయత్రి అనంత్ నాగ్, రాధికా చేతన్, తదితరులు ఈ సినిమా తొలి ప్రదర్శనకు హాజరవుతారు. దుబాయ్కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త హరీష్ షెరిగార్, ఆయన సతీమణి షర్మిలా షెరిగార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సీనియర్ దర్శకుడు కొడ్లు రామకృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మనికంఠ కద్రి - ఎన్జె రవిశంకర్ రాజంగా ఈ చిత్రానికి సంగీతం అందించారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







