ఒక వ్యక్తిని హత్య చేసి సముద్రంలో విసిరేసిన ముగ్గురు ఆసియా దేశస్థులు అరెస్ట్
- September 26, 2017
మస్కట్ : ఒక వ్యక్తిని చంపి సముద్రంలో విసిరివేసిన ఓ ముగ్గురు ఆసియా దేశస్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. దక్షిణ బటినా పోలీసుల ముఖ్య కేంద్రంలో విచారణ మరియు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ శాఖ ఆ హత్య కేసులో ముగ్గురు ఆసియన్లను అరెస్టు చేసినట్లు ఒక రాయల్ ఒమాన్ పోలీస్ అధికారి తెలిపారు. ఆయన " మా గల్ఫ్ డాట్ కామ్ " తో మాట్లాడుతూ, ఈ ముగ్గురు నిందితులు ముస్సానా విలాయత్ లోని హతుని ఇంటికి వెళ్లి బైటకు తీసుకువచ్చి చంపి ఆ వ్యక్తి శరీరాన్నిసముద్రంలోకి విసిరివేసారు. ఈ దారుణానికి పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, వారిపై అభియోగాలు మోపి నిందితుల అందరిని తదుపరి దర్యాప్తు కోసం న్యాయ అధికారులకు సూచించబడినట్లు ఆ అధికారి తెలిపారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







