జర్నలిస్టులకు కేసీఆర్‌ దసరా కానుక

- September 29, 2017 , by Maagulf
జర్నలిస్టులకు కేసీఆర్‌ దసరా కానుక

జర్నలిస్టులకు నెల రోజుల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చేలా ప్రభుత్వ పరంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. కాగా ఈ రోజు సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ నగర పరిధిలోగల తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఇస్తున్న నిధులను కూడా పెంచుతామన్నారు. అయిగే ఇప్పటికే ఇళ్ల స్థలాల పరిశీలన కూడా జరిగిపోయిందని, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడమే తరువాయి అని సీఎం కేసీఆర్‌ చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com