బాలకృష్ణ కథానాయకుడిగా 'కర్ణ'
- October 09, 2017బాలకృష్ణ కథానాయకుడిగా సి.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. నయనతార కథా నాయిక. కె.ఎస్.రవికుమార్ దర్శకుడు. సి.కల్యాణ్ నిర్మాత. ప్రస్తుతం హైదరాబాద్లో పతాక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. బాలకృష్ణ, నయనతార, ప్రకాష్రాజ్, మురళీమోహన్, బ్రహ్మానందం, నటాషాతో పాటు ప్రధాన తారాగణమంతా చిత్రీకరణలో పాల్గొంటోంది. ఈ చిత్రానికి 'కర్ణ' అనే పేరుని ఖరారు చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. మొదట 'జయసింహ', 'రెడ్డిగారు' తదితర పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా చిత్రబృందం 'కర్ణ' అనే పేరు వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ చిత్రానికి సంగీతం: చిరంతన్ భట్
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ