సంస్కృతుల మధ్య వారధిగా నిలుస్తోన్న కతార్
- November 03, 2015
మూడు రోజుల తొమ్మిదవ ఇస్లామీయ సమావేశం సంస్కృతిక శాఖామంత్రుల నిన్న కతార్ భాగస్వామ్యంతో ఇక్కడ ప్రారంభమయ్యింది.'ఇస్లామీయ సమాజాల పురోగతి కొరకు మధ్యవర్తిగా అభివృద్ధి చెందుతున్న సంస్కృతి' అనే అంశంపై ముస్లిం ప్రపంచంలో సంస్కృతిక మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించడానికి వివిధ దేశాల మంత్రుల స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో కతార్ సంస్కృతి, కళలు మరియు వారసత్వ శాఖామంత్రి డా. హమద్ బిన్ అబ్దుల్ మాట్లాడుతూ, వివిధ నాగరికతలు, సంస్కృతుల మధ్య పరస్పర అవగాహన అవసరం అని ఒమాన్ కచ్చితంగా నమ్ముతోందని; ముస్లిం సంస్కృతి ఇతరులను గౌరవించడం, పరస్పరం ఎదగడం వంటి లక్షణాలు కలిగినదని వివరించారు. ఇంకా, తన దేశం తనను యునెస్కో డైరక్టర్ జనరల్ గా నామినేట్ చేసిందని హర్షద్వానాల మధ్య ప్రకటించారు
తాజా వార్తలు
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!







