దుబాయిలో ఆలస్యం కానున్న భారత పాస్ పోర్ట్ సేవలు
- November 04, 2015
దుబాయిలోని భారత రాయబార కార్యాలయం వారు పాస్ పోర్టు సేవలకు పట్టే సమయ అవధి పెంచ బడిందని, దరఖాస్తు దారులు తమ డాక్యుమెంట్లను స్వీకరించడానికి పట్టే జాపాన్ని భరించవలసిందిగా విజ్ఞప్తి చేసారు. అక్టోబరు 29 నుండి కొద్ది రోజులు వ్యవధి ముగిసిన, కోల్పోయిన లేదా పాడయిన పాస్ పోర్టులు మరియు దుబాయిలో జారీ చేయబడే పాస్ పోర్టుల యొక్క ఇతర సేవల ప్రక్రియలు 7 పని దినాలకు బదులుగా కనీసం 15 పని దినాలలో చేయబడతాయని తెలియ వచ్చింది. కాగా, అధిక ఫీజు తో కూడిన తత్కాల్ సేవలు మూడు పనిదినాలకు బదులుగా కనీసం ఐదు పనిదినాలలో జరుగుతుందని అధికారులు తెలియజేసారు.
తాజా వార్తలు
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!









