ఈ సీజన్ లో భారతదేశానికి జజీరా ఎయిర్వేస్ సేవలు
- October 16, 2017
కువైట్:కువైట్ లో తక్కువ ఖరీదైన విమాన టికెట్లు విక్రయించే విమానయాన సంస్థ జజీరా ఎయిర్వేస్ ఈ ఏడాది 4 వ త్రైమాసంలో నాలుగు కొత్త గమ్యస్థానాలతో భారతదేశంలో ప్రవేశించనున్నట్లు ప్రకటించారు. జజీరా ఎయిర్వేస్ సేవలు నవంబర్ 16 వ తేదీన నుండి హైదరాబాద్ తో మొదలై మొదలై, కోచి, ముంబై డిసెంబరు మధ్యకాలంలో అహ్మదాబాద్ వరకు బయలుదేరడానికి ప్రతిరోజూ విమాన సర్వీసులు నడుపనున్నాయి. ప్రతి రోజు కువైట్ నుండి సాయంత్రం 6: 40 గంటలకు బయలుదేరి హైదరాబాద్ కు తెల్లవారుజామున 1 : 35 సమయానికి చేరుకోనున్నాయి. ఎటువంటి పని దినాలు లేకుండా భారతదేశానికి ప్రయాణం చేయటం. ఉపఖండంలోని ఇతర స్థానాలకు వెళ్లే సమాచారం జజీరా ఎయిర్వేస్ త్వరలోనే ప్రకటించనుంచి.. కువైట్ నుండి హైదరాబాద్ వరకు కేవలం 32 కువైట్ దినార్లు మాత్రమే వసూలు చేస్తారు. ఇప్పుడు ఎకానమీ క్లాస్ లో 30 కిలోల సామానుని బిజినెస్ క్లాసులో 50 కిలోల సామానుతీసుకువెళ్లేలా విమాన టికెట్లు విక్రయించబనున్నాయి. ఈ విమానంలో ప్రయాణించాలంటే బుక్ విమానాలు Jazeera airways.com లేదా 1777 ఫోన్ నెంబర్ తో జజీరా కాల్ సెంటర్ కు ఫోన్ చేయవచ్చు. లేదా మీ స్థానిక ట్రావెల్ ఏజెంట్ ను సంప్రదించండని జజీరా ఎయిర్వేస్ తెలిపింది.
తాజా వార్తలు
- వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ప్రజలకు కీలక సూచనలు చేసిన కువైట్ సైన్యం..!!
- షార్జా బాలుడి మృతి కేసులో నేబర్ ఫ్యామిలీలకు బెయిల్..!!
- ఖతార్ లో పర్సనల్ డేటా ప్రైవసీ.. పరిరక్షణకు NCSA ఫ్రేమ్వర్క్ ఆవిష్కరణ..!!
- బ్రెయిన్ ట్యూమర్ ను గుర్తించడంలో వైఫల్యం.. డాక్టర్ కు ఫైన్..!!
- కువైట్కు ఇండిగో విమాన సర్వీసులు జూన్ 4, 2026 వరకు నిలిపివేత
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..









