భాగ్యనగరం లోని దీపావళి సంబరాల్లో 30 మందికి ప్రమాదం..
- October 19, 2017తెలంగాణ లో దీపావళి వేడుకలు అంబరాన్నంటాయి. అయితే అక్కడక్కడా కొన్ని అపశ్రుతులు జరిగాయి. వేడుకల్లో ప్రమాదాలు సంభవించి పలువురు గాయపడ్డారు.
బాణాసంచా కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు, మీడియా ఎంతో ప్రచారం చేశాయి. అయితే వీటిని కొందరు పట్టించుకోలేదు. ఫలితంగా గాయపడ్డారు. హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో 30 మంది క్షతగాత్రులయ్యారు. వీరిలో 25 మంది సరోజినీ దేవి ఆస్పత్రికి వెళ్లారు. డాక్టర్లు 15 మందికి చికిత్స చేసి పంపించగా.. మరో 10 మందిని ఇన్ పేషెంట్ గా చేర్చుకున్నారు. క్షతగాత్రుల్లో 18 స్వప్న కంటికి తీవ్రగాయమైందని, ఆమె పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం