భాగ్యనగరం లోని దీపావళి సంబరాల్లో 30 మందికి ప్రమాదం..
- October 19, 2017
తెలంగాణ లో దీపావళి వేడుకలు అంబరాన్నంటాయి. అయితే అక్కడక్కడా కొన్ని అపశ్రుతులు జరిగాయి. వేడుకల్లో ప్రమాదాలు సంభవించి పలువురు గాయపడ్డారు.
బాణాసంచా కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు, మీడియా ఎంతో ప్రచారం చేశాయి. అయితే వీటిని కొందరు పట్టించుకోలేదు. ఫలితంగా గాయపడ్డారు. హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో 30 మంది క్షతగాత్రులయ్యారు. వీరిలో 25 మంది సరోజినీ దేవి ఆస్పత్రికి వెళ్లారు. డాక్టర్లు 15 మందికి చికిత్స చేసి పంపించగా.. మరో 10 మందిని ఇన్ పేషెంట్ గా చేర్చుకున్నారు. క్షతగాత్రుల్లో 18 స్వప్న కంటికి తీవ్రగాయమైందని, ఆమె పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







