అమెరికాలోని న్యూయార్క్లో జరిగే ఐరాస సమావేశాలకు ఎంపీ రామ్మోహన్
- October 21, 2017అమెరికాలోని న్యూయార్క్లో ఈ నెల 22నుంచి 28 వరకు జరగనున్న ఐక్యరాజ్యసమితి సమావేశాలకు ఎంపీ కింజరా పు రామ్మోహన్నాయుడు ఎంపికయ్యారు. ఈ మేరకు శుక్రవారం కేంద్రప్రభు త్వం నుంచి ఒక ప్రకటన వెలువడింది. తెలుగుదేశం పార్టీ తరఫున ఒక పార్లమెంట్సభ్యుడిని పంపాలని కేంద్రప్రభు త్వం కోరగా టీడీపీ అధిష్ఠానం రామ్మోహన్నాయుడును సిఫార్సు చేసింది. దీనికి కేంద్ర విదేశీవ్యవహారాలశాఖ ఆ మోదముద్ర వేసిం ది. గతంలో దివంగత ఎర్రంనాయుడు ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో పాల్గొన్నారు. ఆయన బాటలోనే తనయుడు రామ్మోహన్నాయుడు ఐరాస సమావేశాలకు ఎంపిక కావడం తో టీడీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వె ల్లివిరుస్తున్నాయి.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?