దేశ రాజధానిలో కాల్పుల కలకలం

- October 25, 2017 , by Maagulf
దేశ రాజధానిలో కాల్పుల కలకలం

దేశ రాజధానిలో కాల్పుల కలకలం రేగింది. నగరంలోని షాలిమార్‌ బాగ్‌ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున కారులో ప్రయాణిస్తున్న మహిళపై దుండగులు కాల్పులు జరిపారు. ప్రియా మెహ్రా(34) తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో బయలు దేరుతున్న సమయంలో గుర్తుతెలియని దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు.

దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్య వెనుక ఆర్థిక లావేదేవీల వివాదాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com