సినీ పాటలకు గుడ్ బై చెప్పిన గాయని ఎస్.గాయని.. !!
- October 30, 2017
సినీ వినీలాకాశంలో సుమధుర గాయని.. దక్షిణ భారత దేశ గాన కోకిల ఎస్.జానకి. సుమారు 6 దశాబ్ధాలుగా తన సుమధుర స్వరంతో అశేష ప్రజానీకాన్ని మంత్ర ముగ్ధులను చేసిన ఎస్.జానకి సినిమాల్లో గనానికి వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. జానకి మైసూరులోని మానస గంగోత్రి ఆడిటోరియంలో శనివారం జరిగిన సంగీత విభావరిలో పాల్గొన్న జానకి తన వీడ్కోలు వార్తను ప్రకటించారు. సంగీత విభావరిలో చివరిసారిగా కన్నడ చిత్రాల్లో తాను పాడిన పాటల్లో తనకు ఇష్టమైన పాటలను ఆలపించారు. అనంతరం వీడ్కోలు చెప్పారు.. ఈ కార్యక్రమానికి ముఖ్యాతిధిగా హాజరైన రాజమాత ప్రమోదా దేవి, ఇతర నటీమణులు జానకి ని ఘనంగా సన్మానించారు. దాదాపు అన్ని భాషల సినిమాల్లో తన గాత్రంతో అలరించిన జానకికి దేశ వ్యాప్తంగా అభిమానులున్నారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







