బహ్రెయిన్లో ముగిసిన ఇండియన్ ప్రాపర్టీ షో
- November 05, 2017
మనామా: 6వ ఎడిషన్ ప్రాపర్టీ షో ముగిసింది. బహ్రెయిన్లో బిగ్గెస్ట్ ఇండియన్ ప్రాపర్టీ షోగా ఈ ఈవెంట్ని నిర్వహించారు. రెండ్రోజులపాటు ఈ ప్రాపర్టీ షో జరిగింది. నవంబర్ 3న బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్లో ఈ ప్రాపర్టీ షోని నిర్వహించారు. గాలూర్ ఐడియాస్, ఇన్సైట్, ప్రాపిన్ కేరళ డాట్ కామ్, టైమ్ రియాల్టీ సంయుక్తంగా ఈ షో నిర్వహించగా, బహ్రెయిన్లో ఇండియన్ ఎంబసీ అండర్ సెక్రెటరీ ఓం ప్రకాష్ ప్రారంభించారు. 6వ ఎడిషన్ ప్రాపర్టీ షో - 2017 సూపర్ సక్సెస్ అయ్యిందని గాలూర్ సీఈఓ గౌరవ్ భాసిన్ చెప్పారు. 2500 మందికి పైగా సందర్శకులు ఎగ్జిబిషన్ని సందర్శించినట్లు చెప్పారు. సౌదీ అరేబియా నుంచి కూడా పలువురు సందర్శకులు ఎగ్జిబిషన్ని సందర్శించడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్లో 30 మిలియన్ డాలర్ల విలువైన బుకింగ్స్ జరిగాయని గౌరవ్ తెలిపారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!