ఫిలిప్పీన్స్ పర్యటనకు వెళ్లనున్న ప్రధాని మోదీ
- November 11, 2017
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు ఫిలిప్పీన్స్ పర్యటనకు బయల్దేరి వెళ్ళనున్నారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో మోదీ మూడు రోజులపాటు పర్యటించనున్నారు. మనీలాలో జరిగే ఆసియాన్ సదస్సులో ప్రధాని పాల్గొననున్నారు. రేపు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్తో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. గడిచిన 36 ఏళ్లలో భారత ప్రధాని ఫిలిపీన్స్ను సందర్శించడం ఇదే తొలిసారి. 1981లో దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ఫిలిప్పీన్స్ను సందర్శించారు.
తాజా వార్తలు
- ఖతార్ లో 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో బలమైన గాలులు, భారీ వర్షాలు..!!
- గిన్నిస్ రికార్డ్ అటెంప్ట్.. RAK తీరప్రాంతంలో 15 నిమిషాల ఫైర్ వర్క్స్..!!
- ఇండిగోకు KWD 448,793 ట్యాక్స్ నోటీసులు..!!
- ఒమన్ లో 'రియల్ బెనిఫిషియరీ సర్వీస్' ప్రారంభం..!!
- మారాయీ 2025.. ఫాల్కన్లు, సలుకీలుపై స్పాట్లైట్..!!
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి







