కువైట్ ని 'విమర్శిస్తున్నవారికి' వ్యతిరేకంగా విదేశి వ్యవహారాల శాఖ చట్టపరమైన చర్య
- November 12, 2017
కువైట్ : కువైట్ దేశం యొక్క పేరును దెబ్బతీయడం లేదా కించపరచడం వంటి చర్యలకు పాల్పడితే విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖ తన నిబద్ధతను ధృవీకరించింది. అల్-ఖాబాస్ పత్రిక ద్వారా నివేదిస్తూ సోషల్ మీడియా లేదా కమ్యూనికేషన్ ఇతర మాధ్యమాలలో కువైట్ దేశంపై అర్థరహితమైన విమర్శలు చేస్తున్నవారిపై మంత్రిత్వ శాఖ చట్టపరమైన చర్య తీసుకుంటుంది. ఆ తరహా విధానాలకు పాల్పడుతున్న వారి పేర్ల జాబితాను కువైట్ లోని సెక్యూరిటీ అధికారులకు సమర్పించాలని, వారి వ్యాఖ్యలపై సమగ్ర దర్యాప్తు చేయాలని తమ శాఖ అధికారులను కోరినట్లు మంత్రిత్వ శాఖ సూచించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







