ఇండియన్ స్కూల్ బహ్రెయిన్లో ఉర్దూ డే సెలబ్రేషన్స్
- November 13, 2017మనామా: ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ (ఐఎస్బి) ఉర్దూ డిపార్ట్మెంట్, ఉర్దూ డే వేడుకల్ని ఇసా టౌన్ క్యాంపస్లో అంగరంగ వైభవంగా నిర్వహించింది. ఉర్దూ స్కాలర్ మొహమ్మద్ షుయైబ్ నిగ్రామీ ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా వ్యవహరించారు. పోయట్ డాక్టర్ నవాజ్ దియోబంది మరికొందరు ప్రముఖులు ఈ వేడుకలకు హాజరయ్యారు. జాతీయ గీతం, స్కూల్ ప్రేయర్ అనంతరం కార్యక్రమం ప్రారంభమయ్యింది. వారం రోజులపాటు 6, 7, 8 తరగతుల విద్యార్థులకు అనేక కాంపిటీషయన్స్ని నిర్వహించారు. వీటితోపాటుగా పేట్రియాటిక్ సాంగ్, నేషనల్ సాంగ్, హ్యూమరస్ స్కిట్స్ కూడా ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఉర్దూ డే రిపోర్ట్, ఉర్దూ టీచర్ సమీనా షేక్ ద్వారా ప్రెజెంట్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్