భారత్- పాక్ల మధ్య చర్చలకు అమెరికా నెమ్మదినెమ్మదిగా ప్రయత్నాలు
- November 13, 2017
భారత్- పాకిస్థాన్ల మధ్య చర్చలు జరిగేలా అమెరికా నెమ్మదినెమ్మదిగా ప్రయత్నాలు ప్రారంభించింది.ఇటీవల రెండు దేశాల్లో పర్యటించిన అమెరికా విదేశాంగశాఖ మంత్రి రెక్స్ టిల్లెర్సన్ ఈ విషయమై రెండు దేశాల నాయకులతోనూ మాట్లాడారు. 'ఈ చర్చలు ఫలించినట్టే కనిపిస్తోందని ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ పత్రిక పేర్కొంది. ఉరిశిక్షపడ్డ కుల్భూషణ్ యాదవ్ను ఆయన భార్య కలిసేందుకు అవకాశం ఇవ్వడం కూడా ఇందులో భాగమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తాజా వార్తలు
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!