దుబాయ్ పార్కుల్లో వీరికి ఉచిత ప్రవేశం
- November 14, 2017పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్ కోసం దుబాయ్ మునిసిపాలిటీ పార్కుల్లోకి ఉచిత ఎంట్రీ సౌకర్యం కల్పిస్తోంది. 'పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్'ని గౌరవించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు దుబాయ్ మునిసిపాలిటీ వర్గాలు వెల్లడించాయి. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, అలాగే దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ప్రారంభించిన 'మై కమ్యూనిటీ ఈజ్ ఎ ప్లేస్ ఫర్ ఆల్' ఇనీషియేటివ్లో భాగంగానూ 'పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్'కి ఈ అరుదైన అవకాశం కల్పిస్తున్నారు. 2020 నాటికి దుబాయ్ని పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్ ఫ్రెండ్లీ డెస్టినేషన్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అధికారులు తెలిపారు. పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్కి సాయంగా వచ్చేవారికీ ఫీజు నుంచి మినహాయింపును ఇస్తున్నారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు