భాగ్యనగరంలో భూకంపం

- November 14, 2017 , by Maagulf
భాగ్యనగరంలో భూకంపం

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో ఉదయం భూప్రకంపనలు కలకలం రేపాయి. ఉదయం ఎనిమిదన్నర సమయంలో ఒక్కసారిగా భూమి కదలడంతో.. జూబ్లీహిల్స్ వాసులు జనం భయాందోళనలకు గురయ్యారు. అయితే.. దీన్ని చాలా స్వల్ప భూకంపంగా తేల్చారు NGRI శాస్త్రవేత్తలు. రిక్టర్‌ స్కేల్‌పై సున్నా పాయింట్‌ ఐదుగా నమోదయ్యిందన్నారు. భూకంపకేంద్రం కేబీఆర్ పార్క్   దగ్గర గుర్తించామన్నారు. ఈ ప్రకంపనల గురించి ఎవరూ భయపడొద్దని సూచించారు అధికారులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com