దుబాయ్: రోడ్డు ప్రమాదంలో తెలంగాణ వాసి మృతి
- November 16, 2017దుబాయ్: బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లిన కూలీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారం గ్రామానికి చెందిన సెల్ల నర్సింహులు నాలుగేళ్ల క్రితం దుబాయ్ వెళ్లాడు. బుధవారం సౌదీ సమీపంలో రోడ్డు పను లు చేస్తుండగా వాహనం ఢీ కొట్టింది. కాగా, మృత దేహాన్ని సాధ్యమైనంత త్వరగా స్వగ్రామానికి చేర్చాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..