ఆరాధ్య పుట్టినరోజు వేడుకల్లో అబ్రం సందడి
- November 20, 2017
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ముద్దుల తనయుడు అబ్రం పీచు మిఠాయి కోన్ కావాలని అడిగాడట. అప్పుడు షారుఖ్తో ఉన్న బిగ్బీ అమితాబ్ బచ్చన్ స్టాల్కి తీసుకెళ్లి అబ్రంకి కోన్ కొనిచ్చారట. ఈ విషయాన్ని అమితాబ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. "అబ్రం, జూనియర్ షారుఖ్.. తనకు పీచు మిఠాయి కోన్ కావాలని అడిగాడు. కాబట్టి మేము స్టాల్కి తీసుకెళ్లి ఓ కోన్ని తయారు చేయించి ఇచ్చాము. అది తీసుకున్న వాడి ఆనందం వెలకట్టలేనిది." అని బిగ్బీ ట్వీట్ చేశారు. దీనిపై షారుఖ్ కూడా స్పందించారు. "థాంక్యూ సర్. ఈ మూమెంట్ని తను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాడు. మిమ్మల్ని టీవీలో చూసినపుడు మీరు నా తండ్రి అని వాడు భావిస్తాడు." అని ట్వీట్ చేశారు షారుఖ్.
తాజా వార్తలు
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం







