గల్ఫ్ బాధిత కుటుంబాలకు ఆర్థికసాయం అందిస్తున్న నేతలు
- November 22, 2017సిద్దిపేట: జిల్లాలోని పోతారం గ్రామానికి చెందిన రమేష్, నరసింహలు గల్ఫ్ దేశాల్లో మృతి చెందారు. ఈ ఘటనతో పోతారం గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కాంగ్రెస్ నేత వీహెచ్ మృతిచెందిన నరసింహ, రమేష్ కుటుంబాలను పరామర్శించి వారికి రూ.50 వేల ఆర్థిక సాయాన్ని అందజేసారు. అనంతరం ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రామలింగారెడ్డిలు కూడా నరసింహులు,రమేష్ కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం చేసారు.
తాజా వార్తలు
- వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ప్రజలకు కీలక సూచనలు చేసిన కువైట్ సైన్యం..!!
- షార్జా బాలుడి మృతి కేసులో నేబర్ ఫ్యామిలీలకు బెయిల్..!!
- ఖతార్ లో పర్సనల్ డేటా ప్రైవసీ.. పరిరక్షణకు NCSA ఫ్రేమ్వర్క్ ఆవిష్కరణ..!!
- బ్రెయిన్ ట్యూమర్ ను గుర్తించడంలో వైఫల్యం.. డాక్టర్ కు ఫైన్..!!
- కువైట్కు ఇండిగో విమాన సర్వీసులు జూన్ 4, 2026 వరకు నిలిపివేత
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..









