సింపుల్ గా తేల్చేసిన సునీత
- November 24, 2017
ఎప్పుడు సైలెంట్ గా ఉంటూ తన పాటలేంటో..తానేంటో తప్ప బయట విషయాలు పెద్దగా పట్టించుకోని సింగర్ సునీత.ఒక్క కామెంట్ తో ఇప్పుడు వార్తల్లో హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా ట్రంప్ కూతురు ఇవాంక హైదరాబాద్ కు వచ్చిన సంగతి తెల్సిందే. ఈ సందర్బంగా ఇవాంక ప్రయాణించే రోడ్ల కోసం దాదాపు రూ60 కోట్లను ఖర్చు చేసి రోడ్లన్నీ బాగుచేయించారు.
అయితే ట్రంప్ కూతురు ఇవాంక రాయదుర్గం - ఖాజా గూడ రోడ్డు గుండా రావటం లేదేమో? వస్తే బావుండు అంటూ సింఫుల్ గా చెప్పేసి తెలంగాణ సర్కార్ ఫై విరుచుకుపడింది. ఈ కామెంట్ తో ఒక్కసారిగా సోషల్ మీడియా హాట్ టాపిక్ అయ్యింది. సింగర్ సునీత ఇంత మాట అనేసింది అని అంత షాక్ అవుతున్నారు.
ఫేస్ బుక్ లో ఆమె పెట్టిన పోస్ట్ పై పలువురు స్పందిస్తున్నారు. తెలంగాన రాష్ట్ర ప్రభుత్వంపై చురకలు వేస్తున్నారు. ఎప్పుడూ తన దారిన తాను అన్నట్లుగా ఉండే సింగర్ సునీతేనా.. ఇలా పోస్ట్ చేసిందనిపించేలా ఆమె పోస్ట్ ఉందంటున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం
- ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత
- అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధుల వెల్లువ
- శాంతి చర్చల పై పాక్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
- శాంతి చర్చల విజయం అమెరికా చేతుల్లోనే ఉందన్న ఇరాన్ అధ్యక్షుడు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!









