సింపుల్ గా తేల్చేసిన సునీత
- November 24, 2017
ఎప్పుడు సైలెంట్ గా ఉంటూ తన పాటలేంటో..తానేంటో తప్ప బయట విషయాలు పెద్దగా పట్టించుకోని సింగర్ సునీత.ఒక్క కామెంట్ తో ఇప్పుడు వార్తల్లో హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా ట్రంప్ కూతురు ఇవాంక హైదరాబాద్ కు వచ్చిన సంగతి తెల్సిందే. ఈ సందర్బంగా ఇవాంక ప్రయాణించే రోడ్ల కోసం దాదాపు రూ60 కోట్లను ఖర్చు చేసి రోడ్లన్నీ బాగుచేయించారు.
అయితే ట్రంప్ కూతురు ఇవాంక రాయదుర్గం - ఖాజా గూడ రోడ్డు గుండా రావటం లేదేమో? వస్తే బావుండు అంటూ సింఫుల్ గా చెప్పేసి తెలంగాణ సర్కార్ ఫై విరుచుకుపడింది. ఈ కామెంట్ తో ఒక్కసారిగా సోషల్ మీడియా హాట్ టాపిక్ అయ్యింది. సింగర్ సునీత ఇంత మాట అనేసింది అని అంత షాక్ అవుతున్నారు.
ఫేస్ బుక్ లో ఆమె పెట్టిన పోస్ట్ పై పలువురు స్పందిస్తున్నారు. తెలంగాన రాష్ట్ర ప్రభుత్వంపై చురకలు వేస్తున్నారు. ఎప్పుడూ తన దారిన తాను అన్నట్లుగా ఉండే సింగర్ సునీతేనా.. ఇలా పోస్ట్ చేసిందనిపించేలా ఆమె పోస్ట్ ఉందంటున్నారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







