సింపుల్ గా తేల్చేసిన సునీత
- November 24, 2017
ఎప్పుడు సైలెంట్ గా ఉంటూ తన పాటలేంటో..తానేంటో తప్ప బయట విషయాలు పెద్దగా పట్టించుకోని సింగర్ సునీత.ఒక్క కామెంట్ తో ఇప్పుడు వార్తల్లో హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా ట్రంప్ కూతురు ఇవాంక హైదరాబాద్ కు వచ్చిన సంగతి తెల్సిందే. ఈ సందర్బంగా ఇవాంక ప్రయాణించే రోడ్ల కోసం దాదాపు రూ60 కోట్లను ఖర్చు చేసి రోడ్లన్నీ బాగుచేయించారు.
అయితే ట్రంప్ కూతురు ఇవాంక రాయదుర్గం - ఖాజా గూడ రోడ్డు గుండా రావటం లేదేమో? వస్తే బావుండు అంటూ సింఫుల్ గా చెప్పేసి తెలంగాణ సర్కార్ ఫై విరుచుకుపడింది. ఈ కామెంట్ తో ఒక్కసారిగా సోషల్ మీడియా హాట్ టాపిక్ అయ్యింది. సింగర్ సునీత ఇంత మాట అనేసింది అని అంత షాక్ అవుతున్నారు.
ఫేస్ బుక్ లో ఆమె పెట్టిన పోస్ట్ పై పలువురు స్పందిస్తున్నారు. తెలంగాన రాష్ట్ర ప్రభుత్వంపై చురకలు వేస్తున్నారు. ఎప్పుడూ తన దారిన తాను అన్నట్లుగా ఉండే సింగర్ సునీతేనా.. ఇలా పోస్ట్ చేసిందనిపించేలా ఆమె పోస్ట్ ఉందంటున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







