సింపుల్ గా తేల్చేసిన సునీత
- November 24, 2017
ఎప్పుడు సైలెంట్ గా ఉంటూ తన పాటలేంటో..తానేంటో తప్ప బయట విషయాలు పెద్దగా పట్టించుకోని సింగర్ సునీత.ఒక్క కామెంట్ తో ఇప్పుడు వార్తల్లో హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా ట్రంప్ కూతురు ఇవాంక హైదరాబాద్ కు వచ్చిన సంగతి తెల్సిందే. ఈ సందర్బంగా ఇవాంక ప్రయాణించే రోడ్ల కోసం దాదాపు రూ60 కోట్లను ఖర్చు చేసి రోడ్లన్నీ బాగుచేయించారు.
అయితే ట్రంప్ కూతురు ఇవాంక రాయదుర్గం - ఖాజా గూడ రోడ్డు గుండా రావటం లేదేమో? వస్తే బావుండు అంటూ సింఫుల్ గా చెప్పేసి తెలంగాణ సర్కార్ ఫై విరుచుకుపడింది. ఈ కామెంట్ తో ఒక్కసారిగా సోషల్ మీడియా హాట్ టాపిక్ అయ్యింది. సింగర్ సునీత ఇంత మాట అనేసింది అని అంత షాక్ అవుతున్నారు.
ఫేస్ బుక్ లో ఆమె పెట్టిన పోస్ట్ పై పలువురు స్పందిస్తున్నారు. తెలంగాన రాష్ట్ర ప్రభుత్వంపై చురకలు వేస్తున్నారు. ఎప్పుడూ తన దారిన తాను అన్నట్లుగా ఉండే సింగర్ సునీతేనా.. ఇలా పోస్ట్ చేసిందనిపించేలా ఆమె పోస్ట్ ఉందంటున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష