ఉపాసన: మహిళలకు స్వేచ్ఛ ఇస్తే మంచి ఫలితాలు సాధిస్తారు
- November 28, 2017
హైదరాబాద్: ప్రతి సంస్థలో ఒక మహిళా డైరెక్టర్ ఉండేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని అపోలో వైద్యశాలల వైస్ ప్రెసిడెంట్ ఉపాసన పేర్కొన్నారు. కాగా, ఈ రోజు ఆమె హైదరాబాద్ నగరంలో జరుగుతున్న జీఈఎస్ సదస్సుకు హాజరై మీడియాతో మాట్లాడారు. మహిళలకు స్వేచ్ఛ ఇస్తే మంచి ఫలితాలు సాధిస్తారన్నారు. అయితే, తాము నిర్వహిస్తున్న అపోలో గ్రూప్లో మహిళలకు ప్రాధాన్యం ఉంటుందని, మహిళలకు అవకాశమిస్తే ప్రపంచ స్థితిగతులనే మార్చేస్తారని పేర్కొన్నారు ఉపాసన.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!