వంట గ్యాస్ సబ్సీడీ భారాన్ని ఏదోరూపేణా తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది
- November 14, 2015
వంట గ్యాస్ సబ్సీడీ భారాన్ని ఏదోరూపేణా తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులోభాగంగా కేంద్రానికి సరికొత్త ఆలోచన వచ్చింది. వార్షికాదాయం రూ.10 లక్షలు దాటితే వంటగ్యాస్ సబ్సిడీ రద్దుపై పరిశీలిస్తున్నట్లు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ... గివ్ ఇట్ అప్' పథకానికి స్పందించి ఇప్పటికే 30 లక్షల మందికిపైగా సబ్సిడీ వదులుకున్నారని తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







