వంట గ్యాస్ సబ్సీడీ భారాన్ని ఏదోరూపేణా తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది
- November 14, 2015
వంట గ్యాస్ సబ్సీడీ భారాన్ని ఏదోరూపేణా తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులోభాగంగా కేంద్రానికి సరికొత్త ఆలోచన వచ్చింది. వార్షికాదాయం రూ.10 లక్షలు దాటితే వంటగ్యాస్ సబ్సిడీ రద్దుపై పరిశీలిస్తున్నట్లు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ... గివ్ ఇట్ అప్' పథకానికి స్పందించి ఇప్పటికే 30 లక్షల మందికిపైగా సబ్సిడీ వదులుకున్నారని తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







