మస్కట్లో నీట మునిగి తండ్రి, కుమారుడి మృతి
- December 03, 2017
మస్కట్: ఒమనీ తండ్రి, అతని ఆరేళ్ళ కుమారుడు మస్కట్లోని బర్ అల్ జిస్సాలో నీట మునిగి మృతి చెందారు. మరో తొమ్మిదేళ్ళ చిన్నారి ఈ ఘటనలో రెస్కూ చేయబడినట్లు అధికారులు తెలిపారు. రెస్క్యూ చేయబడిన చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. ముగ్గురూ నీట మునిగిపోతున్న విషయాన్ని గమనించి అక్కడే ఉన్న వ్యక్తి వారిని రక్షించేందుకు ప్రయత్నించగా, 9 ఏళ్ళ చిన్నారిని మాత్రమే సజీవంగా ఆ వ్యక్తి కాపాడగలిగారు. వాటర్ బాఈస్, బీచ్లు, సరస్సుల వద్ద స్విమ్మింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలనీ, భారీగా కెరటాలు వస్తున్న సమయంలో ఈత ఎట్టి పరిస్థితుల్లో క్షేమం కాదని రాయల్ ఒమన్ పోలీసులు చెప్పారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి