ప్రాధేయపడినా వినలేదు..అందుకే అలా చేశా..
- December 04, 2017
చిత్తూరు జిల్లా దామరగుంటలో తన భార్య శైలజ మీద తొలిరాత్రే దాడి చేసి ఆమెను గాయపరచిన రాజేష్.ఇందులో తన తప్పేమీ లేదని సమర్థించుకోజూస్తున్నాడు. తను సంసార జీవితానికి పనికి రానని, అయితే తనలోని లోపాన్ని ఎవరికీ చెప్పవద్దని ఆమెను కోరానన్నాడు. పెళ్లి తనతోనే అయినా బంధాన్ని మరొకరితో సాగించుకున్నా తనకు అభ్యంతరం లేదని చెప్పానని, అయినా శైలజ వినకపోవడంతో ఆగ్రహం పట్టలేకపోయానని తెలిపాడు.
ఈ విషయాన్ని శైలజ తన తలిదండ్రులకు చెబుతాననడంతో మరింత కోపంతో రగిలిపోయానని రాజేష్ చెప్పాడు. కాగా..అతని దాడిలో గాయపడిన శైలజ ఆసుపత్రిలో కోలుకుంటోంది..ఆమెను సోమవారం మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి పరామర్శించారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న రాజేష్ ను అధికారులు సస్పెండ్ చేశారు. పోలీసులు అతడిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!
- హౌతీ సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు..!!
- కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా







