యూఏఈ వెదర్: 4.8కి పడిపోయిన ఉష్ణోగ్రతలు
- December 04, 2017
యూఏఈలో రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రత ఈ సీజన్లో నమోదయ్యింది. 4.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత జైస్ మౌంటెయిన్ పరిధిలో నమోదయ్యింది. మెబ్రెహ్ మౌంటెయిన్ వద్ద 7.2 డిగ్రీల సెల్సియస్ నమోదయినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు బాగా తగ్గడంతోపాటుగా ఈ రోజు కొన్ని చోట్ల వర్షాలు కూడా పడే అవకాశం ఉన్నట్లు ఎన్సిఎంఎస్ వెదర్ రిపోర్ట్లో పేర్కొంది. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం, బలమైన గాలులు వీస్తుండడంతో ధూళి కారణంగా విజిబిలిటీ చాలా తక్కువగా ఉంటుందనీ, ఈ కారణంగా వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ అండ్ సెస్మాలజీ పేర్కొంది. డిసెంబర్ 4 నుంచి 8 వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఎన్సిఎంఎస్ అంచనా వేస్తోంది. రానున్న రోజుల్లోనూ వాతావరణం ఇదే స్థాయిలో కొనసాగనుంది. రాత్రి వేళల్లో హ్యుమిడిటీ పెరగనుంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి