ల్యాండ్ లైన్ ఫోన్ బిల్లులను చెల్లించాలని మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- December 06, 2017
కువైట్: తమ ఫోన్ బిల్లులను చెల్లించడానికి ల్యాండ్ లైన్ చందాదారులను డిమాండ్ చేస్తూ, డిసెంబర్ 10 న ఆటోమేటెడ్ సర్వీస్ తొలగించడం ద్వారా మొదటి హెచ్చరికను సంబంధిత వినియోగదారునికి పంపించడం ద్వారా ప్రారంభమవుతుంది, రెండవ హెచ్చరిక డిసెంబరు 17 వ తేదీన డిసెంబర్ 24 వ తేదీన సర్వీస్ ను తొలగించేముందు అవకాశం ఇచ్చారు. ల్యాండ్ లైన్ ఫోన్లను తొలగించే ముందు, ఆరు నెలల పాటు వార్షిక చందా చెల్లించని చందాదారులతో పాటుగా, గృహాలకు 50 కువైట్ దినార్లు మరియు వాణిజ్య సంబంధితం ల్యాండ్ లైన్లకు గరిష్ట పరిమితి 100 కువైట్ దినార్లను చెల్లించుకొనేలా సదుపాయం కల్గించింది మంత్రిత్వ శాఖ ఫోన్ బిల్లులను చెల్లించే వీలుగా www.moc.kw మరియు www.e.gov.kw. సందర్శించాలని సూచించింది.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక