ల్యాండ్ లైన్ ఫోన్ బిల్లులను చెల్లించాలని మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- December 06, 2017కువైట్: తమ ఫోన్ బిల్లులను చెల్లించడానికి ల్యాండ్ లైన్ చందాదారులను డిమాండ్ చేస్తూ, డిసెంబర్ 10 న ఆటోమేటెడ్ సర్వీస్ తొలగించడం ద్వారా మొదటి హెచ్చరికను సంబంధిత వినియోగదారునికి పంపించడం ద్వారా ప్రారంభమవుతుంది, రెండవ హెచ్చరిక డిసెంబరు 17 వ తేదీన డిసెంబర్ 24 వ తేదీన సర్వీస్ ను తొలగించేముందు అవకాశం ఇచ్చారు. ల్యాండ్ లైన్ ఫోన్లను తొలగించే ముందు, ఆరు నెలల పాటు వార్షిక చందా చెల్లించని చందాదారులతో పాటుగా, గృహాలకు 50 కువైట్ దినార్లు మరియు వాణిజ్య సంబంధితం ల్యాండ్ లైన్లకు గరిష్ట పరిమితి 100 కువైట్ దినార్లను చెల్లించుకొనేలా సదుపాయం కల్గించింది మంత్రిత్వ శాఖ ఫోన్ బిల్లులను చెల్లించే వీలుగా www.moc.kw మరియు www.e.gov.kw. సందర్శించాలని సూచించింది.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగింపు..
- ఎన్ఆర్ఐ ఖాతాదారులకు శుభవార్త
- బహ్రెయిన్లో నకిలీ యూనివర్సిటీలపై కొరడా..!
- పాలస్తీనియన్ బిడ్కు UN జనరల్ అసెంబ్లీ మద్దతు
- యూఏఈలో టాప్ 10 ప్రమాదకర రోడ్లు ఇవే..!
- జపాన్లో పర్యటించనున్న సౌదీ యువరాజు
- పార్లమెంటును రద్దు చేసిన కువైట్ ఎమిర్
- ఇజ్రాయెల్ ప్రధాని వ్యాఖ్యలను ఖండించిన యూఏఈ
- ఆర్టీసీ ఉద్యోగులు జీన్స్ ప్యాంట్లు, టీషర్ట్స్ వేసుకోకూడదు: ఎండీ సజ్జనార్
- బంపర్ న్యూస్..బంగారం రేట్ భారీగా తగ్గింది