యు.ఏ.ఈ ను గజగజ వణికిస్తున్న చలిపులి 4.1 డిగ్రీల సెల్సియస్ కు చేరుకొన్న ఉష్ణోగ్రత
- December 08, 2017
యు.ఏ.ఈ: చలి పులి యుఎఇ ను గజగజ వణికిస్తోంది. శుక్రవారం ఉదయం గరిష్ట ఉష్ణోగ్రత 4.1 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఈ వారాంతంలో మీకు వెలుపలకు వెళ్లే ఆలోచన ఉంటే....బొగ్గు ముక్కలు కొనడం కోసం..చలిని తట్టుకొనే విధంగా ప్రణాళికలు చేయడానికి కొంత సమయం కేటాయించండి. గురువారం కనీస ఉష్ణోగ్రత 2.2 డిగ్రీల సెల్సియస్ గా ఉష్ణోగ్రత ఉంది. దేశంలో సగటు ఉష్ణోగ్రత స్థాయిలు 5 డిగ్రీల సెల్సియస్ దిగువకు పడిపోతుంది. వాతావరణం మరియు సిస్మాలజీ జాతీయ కేంద్రం రాబోయే వారాంతానికి వాతావరణ సూచనలను అందచేసింది. తక్కువ మేఘాల పరిణామం క్రమేపి పెరగడం వల్ల ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని పేర్కొంది. రాత్రి సమయానికి ముఖ్యంగా సముద్రంపైన అలుముకున్న మేఘాలు సంక్లిష్టంగా మారవచ్చని తెలిపింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







