గేమింగ్లో పెట్టుబడులతో రండి: కేటీఆర్
- December 09, 2017
హైదరాబాద్: కంప్యూటర్ గేమ్స్, యానిమేషన్ రంగం వల్ల ప్రపంచవ్యాప్తంగా సుమారు 240 బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతుంటే.. మన దేశంలో కేవలం 2 బిలియన్ డాలర్ల లోపే ఉందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ రంగాన్ని అభివృద్ధి చేస్తే యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో గేమర్ కనెక్ట్ ప్రదర్శనను ఏర్పాటుచేశారు. వీడియో గేమ్లు, మల్టీమీడియా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, దీనికి అవసరమైన మౌలిక వసతులు కల్పించామన్నారు. ప్రైవేటు కంపెనీలు పెట్టుబడులతో ముందుకు రావాలని కోరారు. ఎన్ వీడియో ఏర్పాటుచేసిన ప్రదర్శనలో వీడియో గేమ్లను ఆడి అక్కడ ఉన్నవారిని కేటీఆర్ ఉత్సాహపరిచారు.
తాజా వార్తలు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స