కతార్ లో విద్యార్ధులు మరియు ఉపాధ్యాయుల కోసం 'సైబర్ సేఫ్టీ వర్క్ షాప్'
- November 16, 2015
సమాచార మరియు సాంకేతిక మంత్రిత్వ శాఖ వారి డిజిటల్ సొసైటీ వారు సుప్రీం ఎడ్యుకేషనల్ కౌన్సిల్ వారి సహకారంతో , గత వారమంతా 83 జాతీయ మరియు అంతర్జాతీయ పాఠసాలల నుండి వచ్చిన 150 మంది ఉపాధ్యాయులు మరియు సమన్వయ కర్తలకు విద్యా సంబంధ సైబర్ రక్షణ కార్యక్రమం -'హసీన్' 10 ఇంటరాక్టివ్ వర్క్ షాప్ లను నిర్వహించారు. ప్రెజెంటేషన్ లు మరియు లేక్చర్లతో కూడిన ఈ వర్క్ షాపులలో ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం మరియు లక్ష్యాలను, ఈ కార్యక్రమం కొరకై ప్రత్యేకంగా రూపొందించిన సెర్చ్ ఇంజిన్ ను ఉపయోగించే పద్దతిని నేర్పించారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







