ఇల్లీగల్ అడ్వర్టైజ్మెంట్స్: 1000 దిర్హామ్ల జరీమానా
- December 09, 2017
భవనాలపై నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనల్ని, పోస్టర్లను అతికిస్తే భారీ జరీమానాల్ని ఎదుర్కొనాల్సి వస్తుందని దుబాయ్ మునిసిపాలిటీ హెచ్చరించింది. ట్విట్టర్లో పోస్ట్ చేసిన వీడియోలో దుబాయ్ మునిసిపాలిటీ ఈ విషయాన్ని పేర్కొంది. నిబంధనల్ని అతిక్రమించేవారిపై 1000 దిర్హామ్ల వరకు జరీమానా విధించబడుతుందని ఆ వీడియోలో పేర్కొనడం జరిగింది. బిల్డింగ్ ఫేసెడ్స్, బస్ షెల్టర్స్, లైట్ పోల్స్, స్ట్రీట్ రౌండెబౌట్స్ వంటి చోట్ల ఈ తరహా పోస్టర్లు, అడ్వర్టైజ్మెంట్స్తో ఆ పరిసరాలు జుగుప్సాకరంగా మారిపోతున్నట్లు దుబాయ్ మునిసిపాలిటీ పేర్కొంది. రస్ అల్ ఖైమాలో 2,000 దిర్హామ్ల నుంచి 10,000 దిర్హామ్ల వరకు వసూలు చేస్తోందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







