దుబాయ్లో జనవరిలో కొత్త బ్రిడ్జి ప్రారంభం
- December 09, 2017దుబాయ్:అల్ ఖైల్ రోడ్డు నుంచి ఫైనాన్షియల్ సెంటర్ రోడ్ వరకు నిర్మితమవుతున్న బ్రిడ్జి 2018లో ప్రారంభం కానుంది. ఎమ్మార్ ప్రాపర్టీస్ సహకారంతో ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వెల్లడించిన వివరాల ప్రకారం, కాంట్రాక్టర్ ఇప్పుడు ఫైనల్ టచెస్ని ఆ బ్రిడ్జికి ఇస్తున్నట్లు తెలియవస్తోంది. రెండు లేన్లలో వన్ వే బ్రిడ్జి 1270 మీటర్ల నిడివితో రూపొందుతోంది. అన్ని సౌకర్యాలతో ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. రస్ అల్ ఖోర్ రోడ్ - అల్ ఖల్ రోడ్ ఇంటర్సెక్షన్ వద్ద ప్రారంభమవుతుంది. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయి, అందుబాటులోకి వస్తే చాలావరకు ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి. గంటకు 4500 వాహనాల్ని తట్టుకునేలా ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి