ఒమాన్ : నిర్మాణంలో ఉన్న మసీదు కూలి ఒకరి మృతి
- November 16, 2015
ఒమాన్ లోని మిర్బాత్ లో నిర్మాణం లో ఉన్న ఒక మసీదు కూలిపోవడం వలన ఒకరు మృతి చెందారని, ఎనిమిది మంది గాయ పడ్డారని, పబ్లిక్ అధారిటీ ఆఫ్ సివిల్డిఫెంస్ అండ్ అంబులెన్స్ వారు ప్రకటించారు. పొలిసు వారు ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ సంఘట గత రాత్రి 8 గంటలకు జరిగింది. కాగా, గత నెల నిర్మాణంలో ఉన్న ఒక భవనం కూలి ముగ్గురు గాయపడగా, ఘాలా లో నిర్మాణంలో ఉన్న భవంతి కూలిన ఘటనలో ఒక బంగ్లాదేసీ కార్మికుడు మరణించిన సంగతి విదితమే.
తాజా వార్తలు
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతులపై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు







