29 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన భారత్
- December 10, 2017
ధర్మశాల వన్డేలో టీమిండియా కుప్పకూలింది. కేవలం 29 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక ఉదయపు తేమ వాతావరణాన్ని సద్వినియోగం చేసుకుంది. పేస్ బౌలర్లు స్వింగ్తో అదరగొట్టారు. ఫలితంగా 2 పరుగులకే ఓపెనర్లు ఔటయ్యారు. ఆ తర్వాత వచ్చినవారు కూడా ఎక్కువ సేపు క్రీజ్లో కుదురుకోలేదు. అయితే పిచ్పై ఉన్న అనూహ్య బౌన్స్ కారణంగానే బ్యాట్స్మెన్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు విశ్లేషణలు వస్తున్నాయి.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక