ఉత్తర బహ్రైన్ గవర్నరేటు బాంబు ఘటనలో 12 మందికి యావజ్జీవ కారాగారం

- November 16, 2015 , by Maagulf
ఉత్తర బహ్రైన్  గవర్నరేటు బాంబు ఘటనలో 12 మందికి యావజ్జీవ కారాగారం

ఉత్తర బహ్రైన్  గవర్నరేటు,  అల్ కురాయా గ్రామం  మరియు జనబియా జాతీయ రహదారులలో ఉన్న పొలిసు వారిని లక్ష్యం గా చేసుకుని , గత రెండు సంవత్సరాలలో ఆరు బాంబు పేలుడులను నిర్వహించి, పలువురు పోలీసువారు గాయపడడానికి కారణమైన బాంబు ఘటనలో 12 మందికి నిందితులను హై క్రిమినల్ కోర్టు నిందితులుగా నిర్ధారించి ఒకొక్కరికి 25 సంవత్సరాల కారాగార వాస శిక్ష మరియు వారి పౌర సత్వాలను  రద్దు చేసింది.    పేల్చివేతకు ఉపయోగించే సిం కార్డులను పొందడానికి సహకరించిన ఒక బంగ్లా దేశీయుడు, ఒక భారతీయునికి న్యాయస్థానం 12 నెలలు జైలు శిక్ష అనంతరం దేశ బహిష్కరణ శిక్షగా విధించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com