ఉత్తర బహ్రైన్ గవర్నరేటు బాంబు ఘటనలో 12 మందికి యావజ్జీవ కారాగారం
- November 16, 2015
ఉత్తర బహ్రైన్ గవర్నరేటు, అల్ కురాయా గ్రామం మరియు జనబియా జాతీయ రహదారులలో ఉన్న పొలిసు వారిని లక్ష్యం గా చేసుకుని , గత రెండు సంవత్సరాలలో ఆరు బాంబు పేలుడులను నిర్వహించి, పలువురు పోలీసువారు గాయపడడానికి కారణమైన బాంబు ఘటనలో 12 మందికి నిందితులను హై క్రిమినల్ కోర్టు నిందితులుగా నిర్ధారించి ఒకొక్కరికి 25 సంవత్సరాల కారాగార వాస శిక్ష మరియు వారి పౌర సత్వాలను రద్దు చేసింది. పేల్చివేతకు ఉపయోగించే సిం కార్డులను పొందడానికి సహకరించిన ఒక బంగ్లా దేశీయుడు, ఒక భారతీయునికి న్యాయస్థానం 12 నెలలు జైలు శిక్ష అనంతరం దేశ బహిష్కరణ శిక్షగా విధించింది.
తాజా వార్తలు
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం







