హలో ఆడియో లాంచ్: కొడుకుని పొగడ్తలతో ముంచెత్తిన నాగార్జున
- December 11, 2017
అఖిల్ అక్కినేని ఈ నెల 22న థియేటర్స్'లో 'హలో' చెప్పబోతున్నాడు. ఆదివారం ఈ సినిమా ఆడియో వేడుక వైజాగ్ లో ఘనంగా జరిగింది. మంత్రి ఘంటా శ్రీనివాస రావు ముఖ్య అతిథిగా విచ్చేసి ఆడియోని రిలీజ్ చేశారు. ఐతే, ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడిన మాటలు ఆకట్టుకొన్నాయి.
"మా నాన్నగారి ఆఖరి సినిమా ఎలా తీయాలనుకుంటుంటే విక్రమ్ దేవుడిలా వచ్చి 'మనం' సినిమా తీశాడు. అందుకు విక్రం అంటే నాకు ఇష్టం. అఖిల్ ని రీ లాంచ్లో నేను ఎలాగైతే చూడాలనుకున్నానో విక్రమ్తో చెప్పా. తను 'హలో' తో అలాగే రీలాంచ్ చేశాడు. తెలుగు చిత్ర పరిశ్రమకు డ్యాన్సు, గ్రేసు నేర్పింది నాన్నగారు. ఆయన అచ్చు గుద్దినట్టు వీడిలో కనిపిస్తున్నారు" అన్నారు.
తాజా వార్తలు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం







