టీవీ5 చేతికి అజ్ఞాతవాసి ఆడియో ఫంక్షన్ రైట్స్
- December 12, 2017
పవన్ కళ్యాణ్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న అజ్ఞాతవాసి మూవీ ఫై మాములు అంచనాలు లేవు..ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూద్దామా అని అంత ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ కి సంబదించిన ఒక్కో స్టిల్ బయటకు వస్తుంటే అభిమానులు పండగా చేసుకుంటున్నారు. ఇక ఈ చిత్ర ఆడియో ను ఈ నెల 21 న హెచ్ఐసిసి లో జరపబోతున్నారని తెలుస్తుంది.
ఇక ఆడియో ఫంక్షన్ కు సంబదించిన రైట్స్ ను ప్రముఖ న్యూస్ ఛానల్ టీవీ 5 వారు దక్కించుకున్నారని తెలుస్తుంది. దాదాపు రూ. 85 లక్షలకు ఈ రైట్స్ సొంతం చేసుకున్నారట. పైగా ఇది సోలో లైవ్ ప్రసారం కావడం విశేషం. వాస్తవానికి అజ్ఞాతవాసి శాటిలైట్ హక్కులు జెమిని టీవీ వారు దక్కించుకున్నారు. వారే ఈ ఆడియో ఫంక్షన్ ను కవర్ చేయాలి కానీ వారు కాకుండా టీవీ 5 కి ఆ ఛాన్స్ వెళ్ళింది. మరి చివరికి వారు మాత్రమే లైవ్ చేస్తారా లేక వేరే వారికీ లింక్స్ ఇస్తారా అనేది చూడాలి.
తాజా వార్తలు
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!







