బహ్రెయిన్లో 82 మంది ఖైదీల విడుదల
- December 12, 2017
మనామా: కింగ్ మమాద్ బిన్ ఖలీఫా, 82 మంది ఖైదీలకు క్షమాభిక్ష పెడుతూ రాయల్ డిక్రీని విడుదల చేశారు. నేషనల్ డే సెలబ్రేషన్స్లో భాగంగా కింగ్ హమాద్ ఈ రాయల్ డిక్రీని విడుదల చేయడం జరిగింది. వివిధ కారణాలతో నేరాలకు పాల్పడి, ఇతరత్రా కేసుల్లో ఇరుక్కుని జైలు శిక్ష అనుభవిస్తున్నవారికి, ఈ క్షమాభిక్షతో ఊరట కలగనుంది. తిరిగి వారంతా సమాజంలో భాగమై, సమాజ ఉన్నతికి కృషి చేయాలని, సన్మార్గంలో నడిచి బహ్రెయిన్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కింగ్ హమాద్ ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!