బహ్రెయిన్లో 82 మంది ఖైదీల విడుదల
- December 12, 2017
మనామా: కింగ్ మమాద్ బిన్ ఖలీఫా, 82 మంది ఖైదీలకు క్షమాభిక్ష పెడుతూ రాయల్ డిక్రీని విడుదల చేశారు. నేషనల్ డే సెలబ్రేషన్స్లో భాగంగా కింగ్ హమాద్ ఈ రాయల్ డిక్రీని విడుదల చేయడం జరిగింది. వివిధ కారణాలతో నేరాలకు పాల్పడి, ఇతరత్రా కేసుల్లో ఇరుక్కుని జైలు శిక్ష అనుభవిస్తున్నవారికి, ఈ క్షమాభిక్షతో ఊరట కలగనుంది. తిరిగి వారంతా సమాజంలో భాగమై, సమాజ ఉన్నతికి కృషి చేయాలని, సన్మార్గంలో నడిచి బహ్రెయిన్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కింగ్ హమాద్ ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







