' మేడ్ ఇన్ కతర్ ' ఎగ్జిబిషన్ ప్రారంభించిన శ్రీ ఎమిర్
- December 14, 2017_1513258957.jpg)
దోహా: స్థానిక దోహా ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ లో ' మేడ్ ఇన్ కతర్ ' ఎగ్జిబిషన్ ఐదవ అధ్యాయాన్ని గురువారం ఉదయం గౌరవనీయ శ్రీశ్రీ ఎమిర్ షేక్ టమిం బిన్ హమద్ అల్-థాని లాంఛనంగా ప్రారంభించారు. ఆయన ఈ సందర్భంగా శ్రీశ్రీ ఎమిర్ ఈ ప్రదర్శన మొత్తం తిలకించారు, ఈ సందర్భంగా క్లుప్తంగా మాట్లాడిన ఎమిర్ శ్రీశ్రీ కతర్ ఆర్ధిక వ్యవస్థకు ప్రాజెక్టులు మరియు పరిశ్రమలే ముఖ్యమైన ఆధారమని వాటి పాత్ర సహకారం గురించి వివరించారు. అదేవిధంగా ఆయన వివిధ సంస్థల యొక్క ప్రదర్శనలను..సాంప్రదాయ హస్తకళల యొక్క మంటపాలను సందర్శించారు. శ్రీశ్రీ ఎమిర్ తో పాటు ఆయన ప్రధాని మరియు అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ నాసర్ బిన్ ఖలీఫా అల్-థానీ మరియు కతర్ చాంబర్ బోర్డు డైరెక్టర్లు మరియు వ్యాపారవేత్తల మంత్రుల సభ్యులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల