విశాఖలో టెక్ సదస్సును ప్రారంభించిన చంద్రబాబు
- December 15, 2017
విశాఖ మరో అంతర్జాతీయ స్థాయి సదస్సుకు వేదికైంది. నగరంలో ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు జరిగే టెక్ కాన్ఫరెన్స్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. విద్యారంగంలో టెక్నాలజీని అందిపుచ్చుకోవడంతోపాటూ విద్యార్థుల్లో మానవతా విలువలు పెంపొందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. నోవా టెల్లో జరుగుతున్న ఈ సదస్సును యునెస్కో, ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తోంది. ఈ సదస్సుకు 75 దేశాల సాంకేతిక నిపుణులు హాజరవుతున్నారు. నేపాల్, మలేషియా, యూఏఈ దేశాల విద్యాశాఖ మంత్రులు ముఖ్య అతిథులుగా హాజరవుతారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి