ఇరాన్పై ట్రావెల్ బ్యాన్: ప్రపోజల్పై ఓట్ వేయనున్న ఎంపీ
- December 15, 2017మనామా: ఇరాన్పై ట్రావెల్ బ్యాన్ విధించే దిశగా అర్జంట్ ప్రపోజల్ ఒకటి పార్లమెంటేరియన్స్తో టేబుల్ చేయబడింది. అరబ్ మరియు జిసిసి దేశాల అంతరంగిక విషయాల్లో ఇరాన్ అక్రమ చొరబాట్లకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకోవాలని పార్లమెంటేరియన్స్ సూచిస్తున్నారు. అయితే షురా కౌన్సిల్ మరియు రిప్రెజెంటేటివ్ కౌన్సిల్ ఎఫైర్స్ మినిస్టర్ ఘానిమ్ అల్ బుయైనైన్ రాతపూర్వకమైన వివరణలో, ట్రావెల్ బ్యాన్ ఇప్పటికే ఇరాన్పై బహ్రెయిన్లో ఉందని తెలిపారు. 2016, జనవరి 4న మినిస్టీరియల్ రిజల్యూషన్ ద్వారా బ్యాన్ అమల్లోకి తెచ్చినట్లు చెప్పారు. అయితే ఎంపీల బృందం మాత్రం రోడ్డు, జల మార్గం, వాయు మార్గం ఇలా ఏ మార్గం ద్వారా కూడా ఇరాన్తో సంబంధాలు కొనసాగకుండా ఉండేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. టెహ్రాన్లో సౌదీ ఎంబసీపై దాడులు, అలాగే మన్షాద్లోని కాన్సులేట్పై దాడుల నేపథ్యంలో కింగ్డమ్ నుంచి 48 గంటల్లోగా ఇరానియన్ డిప్లమాట్స్ వెళ్ళిపోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు అల్ బుయైనైన్ చెప్పారు. మినిస్టర్ ఇచ్చిన సమాచారాన్ని గురువారం రివ్యూ చేస్తారు ఎంపీలు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







