ఇరాన్పై ట్రావెల్ బ్యాన్: ప్రపోజల్పై ఓట్ వేయనున్న ఎంపీ
- December 15, 2017
మనామా: ఇరాన్పై ట్రావెల్ బ్యాన్ విధించే దిశగా అర్జంట్ ప్రపోజల్ ఒకటి పార్లమెంటేరియన్స్తో టేబుల్ చేయబడింది. అరబ్ మరియు జిసిసి దేశాల అంతరంగిక విషయాల్లో ఇరాన్ అక్రమ చొరబాట్లకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకోవాలని పార్లమెంటేరియన్స్ సూచిస్తున్నారు. అయితే షురా కౌన్సిల్ మరియు రిప్రెజెంటేటివ్ కౌన్సిల్ ఎఫైర్స్ మినిస్టర్ ఘానిమ్ అల్ బుయైనైన్ రాతపూర్వకమైన వివరణలో, ట్రావెల్ బ్యాన్ ఇప్పటికే ఇరాన్పై బహ్రెయిన్లో ఉందని తెలిపారు. 2016, జనవరి 4న మినిస్టీరియల్ రిజల్యూషన్ ద్వారా బ్యాన్ అమల్లోకి తెచ్చినట్లు చెప్పారు. అయితే ఎంపీల బృందం మాత్రం రోడ్డు, జల మార్గం, వాయు మార్గం ఇలా ఏ మార్గం ద్వారా కూడా ఇరాన్తో సంబంధాలు కొనసాగకుండా ఉండేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. టెహ్రాన్లో సౌదీ ఎంబసీపై దాడులు, అలాగే మన్షాద్లోని కాన్సులేట్పై దాడుల నేపథ్యంలో కింగ్డమ్ నుంచి 48 గంటల్లోగా ఇరానియన్ డిప్లమాట్స్ వెళ్ళిపోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు అల్ బుయైనైన్ చెప్పారు. మినిస్టర్ ఇచ్చిన సమాచారాన్ని గురువారం రివ్యూ చేస్తారు ఎంపీలు.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక