ఎమిరేట్స్ ఎన్విరాన్మెంటల్ గ్రూప్ ఆధ్వర్యంలో 'క్లీన్ అప్ యూఏఈ'
- December 16, 2017
యూఏఈ : పాఠశాలలు, కళాశాలలు మరియు ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల నుండి వేలమంది ప్రజలు శనివారం ఉదయం ఒక సామూహిక స్వచ్ఛంద సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. " యూఏఈ ను శుభ్రం చేద్దాం " పేరిట వ్యర్థాలను తొలగించడమే లక్ష్యంగా ఈ మహోన్నత సేవా కార్యక్రమాన్ని ఏమిరాటిస్ పర్యావరణ సమూహం ( ఏమిరాటిస్ ఎన్విరాన్మెంట్ గ్రూప్ ) ద్వారా నిర్వహించబడింది పాఠశాలలు, కళాశాలలు మరియు ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల నుండి వేలమంది ప్రజలతో పాటు దేవా , ఎం.సి. డోనాల్డ్, అల్ ఘుర్ర్ర్ మరియు మిలీనియం హోటల్ దుబాయ్ మొదలైన సంస్థలు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే , పర్యావరణానికి హాని చేసే ప్లాస్టిక్ సంచులు మరియు సీసాలు మొదలైన వ్యర్ధాలను తొలగించి శుభ్రమైన ప్రాంతంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా ఎడారి దుబాయ్ అలీన్ రహదారి వద్ద ఈ కార్యక్రమం జరిగింది. పరిశుభ్రమైన యూఏఈ కోసం ఉత్సాహంగా జరిగిన ఈ సామాజిక స్వచ్చంద కార్యక్రమంలో ఎడారి నుండి ఎన్నో సేకరించిన వ్యర్థాలు ఉన్నాయి. ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్న స్వచ్ఛంద సేవకులకు పండ్లు నీరు మరియు అల్పాహారం నిర్వాహుకులు పంపిణీ చేశారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల